August 7, 2013

పరిటాల సునీత దీక్ష

అనంతపురం : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలో దీక్ష చేపట్టారు. గుంతకల్లులో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం పట్టణంలో టవర్‌క్లాక్‌ వద్ద టీడీపీ నేత ప్రభాకర్‌చౌదరి నిరాహార దీక్షకు దిగారు.