అనంతపురం : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలో దీక్ష
చేపట్టారు. గుంతకల్లులో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురం పట్టణంలో టవర్క్లాక్ వద్ద టీడీపీ నేత ప్రభాకర్చౌదరి నిరాహార
దీక్షకు దిగారు.