దొంగే దొంగ అన్న చందాన వ్యవహరిస్తున్న కాంగ్రెస్,
వైసీపీలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్ నేత గాలి
ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. దుష్టత్రయం... కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్
పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన
వ్యక్త చేశారు.