శిఖండిలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం:రేవంత్
కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా
వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. ఆ మంత్రుల సంతకాల
వల్లే జగన్ లక్ష కోట్లు సంపాదించాడని ఆయన విమర్శించారు. సీఎం కిరణ్
నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.