June 17, 2013

శిఖండిలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం:రేవంత్‌

కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ మంత్రుల సంతకాల వల్లే జగన్‌ లక్ష కోట్లు సంపాదించాడని ఆయన విమర్శించారు. సీఎం కిరణ్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు.