June 23, 2013
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డెహ్రాడూన్ బయల్దేరిన వైద్యబృందం
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వైద్యబృందం ఒకటి ఆదివారం
మధ్యాహ్నం డెహ్రాడూన్కు బయల్దేరింది. చార్థామ్ యాత్రలో పలు ప్రాంతాల్లో
చిక్కుకుపోయిన వారికిసేవలందించడానికి ఈ బృందం వెళుతోంది. టీడీపీ ప్రజా
ప్రతినిధులు తమ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్ సీఎం సహాయనిధికి విరాళంగా
ఇస్తారని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు.
Posted by
arjun
at
9:26 AM