June 23, 2013

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి డెహ్రాడూన్‌ బయల్దేరిన వైద్యబృందం

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి వైద్యబృందం ఒకటి ఆదివారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌కు బయల్దేరింది. చార్‌థామ్‌ యాత్రలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికిసేవలందించడానికి ఈ బృందం వెళుతోంది. టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తారని ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు ప్రకటించారు.