May 21, 2013

మహబూబ్‌నగర్‌లో లోకేష్ నాయుడుకు ఘన స్వాగతం


హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోక్‌ష్ నాయుడు మంగళవారం మహబూబ్‌నగర్, కొత్తకోటలో మిని మహానాడుకు వచ్చిన ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ భవానీ ఆలయంలో లోకేష్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడ నుంచి కోత్తకోట చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.