March 14, 2013

టీడీపీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరికి అస్వస్థత

హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి సీఎం కార్యాలయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.