October 18, 2012

18వ రోజు padayatra shedule 19.10.2012

చంద్రబాబు పాదయాత్ర .. నేటి షెడ్యూల్ ఇదీ

ఎమ్మిగనూరు, అక్టోబర్ 18 :చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివార్లలోని కలుగొట్ల రోడ్డులోని సమీరా రైస్‌మిల్లు నుంచి ప్రారంభమవుతుంది. కలుగొట్లలో వికలాంగుల సమస్యలను వింటారు. కె.తిమ్మాపురం గ్రామచావిడి దగ్గర రచ్చబండ నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు. జడ్పీ హైస్కూలులో భోజనం చేస్తారు. అనంతరం పాదయాత్ర దైవందిన్నె వరకు కొనసాగుతుంది. అనంతరం కంపాడు గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
No comments :

No comments :