October 19, 2012

18వ రోజు మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలతో బాబు భేటి 19.10.2012

 మహబూబ్‌నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. సమావేశంలో ఈ నెల 22 నుంచి జిల్లాలో జరగబోయే పాదయాత్రపై చర్చించినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్ జిల్లాలో బాబు పాదయాత్రను ఎవరూ అడ్డుకోవద్దని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. తెలంగాణవాదులు మాత్రం బాబు యాత్రను అడ్డుకోని  తీరుతామని తేల్చిచెబుతున్నారు. 


chandrababunaidu_vastunnammekosam_padayatra_19.10.2012
No comments :

No comments :