August 10, 2013

త్వరలో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’!

హైదరాబాద్: మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన త్వరలో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఈ విషయమై చర్చించారు.