హైదరాబాద్: మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
యోచిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన త్వరలో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’
పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన
పార్టీ సీనియర్ నేతలతో ఈ విషయమై చర్చించారు.