August 24, 2013
పార్లమెంటు ఆవరణలో టిడిపి ధర్నా
సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్.పిలు పార్లమెంటు ప్రాంగణంలోనే నిరహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.టిడిపి ఎమ్.పిలను కాంగ్రెస్ ఎమ్.పిలతో పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పట్టికీ తాము పార్లమెంటు బయట కూడా ధర్నా చేపడతామని ప్రకటించారు.తదనుగుణంగా వారు గాందీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం నుంచి వారు ఈ ఆందోళన చేపడతారు
Posted by
arjun
at
7:44 AM