July 3, 2013
బాబును సన్మానించిన బీసీ సంఘనేతలు
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించి సురక్షితంగా రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుని బీసీ సంఘాల ప్రతినిధులు కలుసుకుని ఘనంగా సన్మానించారు. చంద్రబాబును సన్మానిం చిన వారిలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, జీఎస్ బుగ్గారా వు, వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఏడుకొం డలు, రజక సంఘం అధ్యక్షుడు రామారావు, నాయిబ్రహ్మణ సంఘం అధ్యక్షు డు నరేంద్ర, కృష్ణ బలిజ అధ్యక్షుడు శివరాఘవయ్య తదితరులు ఉన్నారు.
Posted by
arjun
at
5:24 AM