July 28, 2013

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బాబు

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.