July 19, 2013
ఏకగ్రీవంపై వైసీపీ తప్పుడు ప్రచారం : రాజేంద్రప్రసాద్
పంచాయితీ ఎన్నికల్లో ఏకగీవ్రాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలో వైసీపీకి ఒక్క ఏకగ్రీవం కూడా రాలేదని తెలిపారు. పంచాయితీలను భ్రష్టుపట్టించిన తల్లి, పిల్ల కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.
Posted by
arjun
at
3:25 AM