June 8, 2013

ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు : యనమల

హైదరాబాద్ : శాసనసభ, మండలి సమావేశాలను ఒక్కరోజు వ్యవధిలో ప్రారంభించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారు. అన్ని సమస్యలపై చర్చ జరగాలంటే కనీసం 20 రోజుల పాటు సభ నిర్వహించాలని యనమల డిమాండ్ చేశారు.