అట్లాంటా : అమెరికాలోని అట్లాంటాలో ఈనెల 19న ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు
మల్లిక్ మేదరమెట్ల అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.
ఎన్టీఆర్ 90వ జయంత్యుత్సవాలను నిర్వహించి కేక్ కట్ చేశారు.