May 3, 2013
రేపు ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డు ప్రకటన
హైదరాబాద్ : ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డును శనివారంనాడు
ప్రకటించనున్నట్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి
వెల్లడించారు. ఈ ఏడాది ఒరియా భాషకు సంబంధించి ఈ అవార్డును
ప్రకటిస్తున్నామని చెప్పారు. అవార్డుకు సంబంధించిన జ్యూరీ శనివారంనాడు
సమావేశమై అవార్డు గ్రహీతను నిర్ణయిస్తుందని, అనంతరం ఏర్పాటు చేయనున్న
విలేఖరుల సమావేశంలో ప్రకటిస్తుందని వెల్లడించారు.
Posted by
arjun
at
7:43 AM