April 22, 2013

ఇన్‌చార్జి కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యే మెమోరాండం

వరంగల్ : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం మెమోరాండంను సమర్పించారు. అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 10వేల పరిహారం ఇవ్వాలని వినతి చేశారు. ఎమ్మెల్యేల ఎర్రబెల్లి,రేవూరి,సీతక్క, సత్యవతి రాథోడ్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.