April 22, 2013
ఇన్చార్జి కలెక్టర్కు టీడీపీ ఎమ్మెల్యే మెమోరాండం
వరంగల్ : జిల్లా ఇన్చార్జి కలెక్టర్కు టీడీపీ ఎమ్మెల్యేలు
సోమవారం ఉదయం మెమోరాండంను సమర్పించారు. అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను
ఆదుకోవాలని, ఎకరాకు 10వేల పరిహారం ఇవ్వాలని వినతి చేశారు. ఎమ్మెల్యేల
ఎర్రబెల్లి,రేవూరి,సీతక్క, సత్యవతి రాథోడ్ కలెక్టర్ను కలిసిన వారిలో
ఉన్నారు.
Posted by
arjun
at
1:37 AM