April 22, 2013
టీఆర్ఎస్ తాగి ఊగే పార్టీ : ఎమ్మెల్సీ నర్సారెడ్డి
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన
వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ నర్సారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది
కూరగాయలు అమ్ముకునే పార్టీనే...కాని స్కాంల పార్టీ కాదని ఆయన అన్నారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తాగి ఊగే పార్టీ అని విమర్శించారు.
కేసీఆర్ తాగుడు మాని ప్రజల గురించి ఆలోచించాలని ఎమ్మెల్సీ నర్సారెడ్డి సూచించారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబ్లీ, బయ్యారంపై పోరాటం చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు. టీడీపీని విమర్శించే కేసీఆర్ వైసీపీని ఎందుకు విమర్శించరని ఎమ్మెల్సీ నర్సారెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ తాగుడు మాని ప్రజల గురించి ఆలోచించాలని ఎమ్మెల్సీ నర్సారెడ్డి సూచించారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబ్లీ, బయ్యారంపై పోరాటం చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు. టీడీపీని విమర్శించే కేసీఆర్ వైసీపీని ఎందుకు విమర్శించరని ఎమ్మెల్సీ నర్సారెడ్డి ప్రశ్నించారు.
Posted by
arjun
at
1:33 AM