45 రోజుల్లో ఇన్చార్జిలను నియమిస్తాం : నారా లోకేష్
రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను
నియమించాల్సి ఉందని, మరో 45 రోజుల్లో ఇన్చార్జిలను నియమిస్తామని కార్యకర్తల సమావేశంలో
నారా లోకేష్ తెలిపారు. పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు.