September 18, 2013
. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్కుమార్కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ !
బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డిని బర్త్రఫ్ చేయాలని కోరామని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తామని గవర్నర్ చెప్పారని వారన్నారు. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్కుమార్కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
courtesy: andhrajyothy
Posted by
arjun
at
7:18 AM