జగన్ బెయిల్ కోసమే విజయమ్మ దీక్ష: పయ్యావుల
చంచల్గూడ జైల్లో ఉన్న జగన్కు బెయిల్ కోసమే వైకాపా
గౌరవఅధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల
కేశవ్ ఆరోపించారు. కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలను కుదుర్చుకున్న వైకాపా
సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టడం ప్రజలను మోసం చేయడమేమని ఆయన ఆరోపించారు.