June 30, 2013

గవర్నర్ దంపతులను పరామర్శించిన బాబు

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. గవర్నర్ అత్త మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.