September 26, 2013

జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తా.......

 యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కనుసన్నల్లో దిగ్విజయ్, మొయిలీ నడుస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. బొత్స, జగన్ కుట్ర చేస్తున్నార ని మండిపడ్డారు. జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని దేవినేని ప్రకటించారు.