November 3, 2012
కన్నీటి వీడ్కోలు....
ప్రజాశక్తి
కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు కింజరాపు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో శనివారం ముగిశాయి. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించగా, తనయుడు రామ్మోహన్ నాయుడు చితికి నిప్పు పెట్టారు. శుక్రవారం ..More
కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు కింజరాపు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో శనివారం ముగిశాయి. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించగా, తనయుడు రామ్మోహన్ నాయుడు చితికి నిప్పు పెట్టారు. శుక్రవారం ..More
TV5
అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొన్న అభిమానులు; అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు, లోకేష్; నిమ్మాడ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు; కన్నీటి సంద్రమైన నిమ్మాడ; భౌతికకాయం వద్ద పోలీసుల గౌరవ వందనం; అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు. శ్రీకాకుళం ...More
అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొన్న అభిమానులు; అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు, లోకేష్; నిమ్మాడ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు; కన్నీటి సంద్రమైన నిమ్మాడ; భౌతికకాయం వద్ద పోలీసుల గౌరవ వందనం; అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు. శ్రీకాకుళం ...More
Webdunia
నిమ్మాడలోని వ్యవసాయ
క్షేత్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు
ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, పార్టీ నేతలు...More
ఆంధ్రభూమి
జననేతగా ఎదిగిన కింజరాపు ఎర్రన్నాయుడు దుర్మరణంతో జిల్లా దిగ్భ్రాంతికి గురైంది.
ఆయన మరణంతో ప్రజానీకం శోకసముద్రంలో మునిగిపోయారు. ఎర్రన్న ఇక లేరన్న చేదు నిజాన్ని
తెలుసుకున్న అభిమానులు....more
Oneindia
కింజారపు ఎర్రన్నాయుడి మృతి
పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్
సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ ఎంపీలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు,
సిఎం రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి
తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని...More
ఆంధ్రజ్యోతి
తెలుగుదేశం పార్టీ సీనియర్
నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో శనివారం ఉదయం పూర్తయ్యాయి.
ఎర్రన్న కుమారుడు ఆయన చితికి నిప్పుపెట్టారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు,..More
Teluguone
టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో
శనివారం ఉదయం పూర్తయ్యాయి. ఎర్రనాయుడు కుమారుడు ఆయన చితికి నిప్పుపెట్టారు. భారీగా
తరలివచ్చిన...More
సూర్య
శ్రీకాకుళం/విశాఖపట్నం , మేజర్న్యూస్:
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కే్రంద మ్రంతి కింజరపు ఎర్రన్నాయుడు
గురువారం అర్ధర్రాతి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ట్యాంకర్ రూపంలో మృత్యువు...More
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment