November 11, 2012

చంద్రబాబు వద్దకు భువనేశ్వరి



పరిగి, నవంబర్ 11: టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం రాత్రి దోమ మండలం మోత్కూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. బాబు ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు బాబుతోనే గడిపిన భవనేశ్వరి.. ఒంటిగంటకు హైదరాబాద్ వెళ్లిపోయారు. కాగా, తాను బస చేసిన బస్సులోనే ఆదివారం ఉదయం చంద్రబాబు చిత్తూరు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి సమీక్షించారు.
No comments :

No comments :