October 30, 2012
29వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం
టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు 28వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం
జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం మల్లాపూర్ నుంచి
ప్రారంభమైంది. అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో బాబు ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేవస్థానానికి గోదానం చేశారు. అక్కడి
నుంచి ఆత్మకూర్, కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత,
వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేసుకుంటారు. రాత్రి
అక్కడే బస చేస్తారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర
చేయనున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment