October 22, 2012

21వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు 22.10.2012

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర 21వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం జిల్లాలోని కొత్తకోట , పాలవాగవంచ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు మొత్తం 12 కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నారు మధ్నాహ్నానికి సుంకేశుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్రగా చేరుకోనున్నారు. ఆయన ఘన స్వాగతం పలికేందుకు టీ.టీడీపీ ఫోరం సన్నాహాలు చేస్తోంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ పాల్గొననున్నారు.
No comments :

No comments :