October 22, 2012
21వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు 22.10.2012
వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
పాదయాత్ర 21వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం జిల్లాలోని కొత్తకోట ,
పాలవాగవంచ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు మొత్తం 12
కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నారు మధ్నాహ్నానికి సుంకేశుల నుంచి మహబూబ్నగర్
జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్రగా చేరుకోనున్నారు. ఆయన ఘన స్వాగతం
పలికేందుకు టీ.టీడీపీ ఫోరం సన్నాహాలు చేస్తోంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్
పాల్గొననున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment