October 12, 2012

11 వరోజు పాదయాత్ర పోటోలు (12.10.2012)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రలో 200 కి.మీ మైలు రాయిని దాటారు. శుక్రవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు నుంచి 11 వరోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన అక్కడి పంటపొలాలను పరిశీలించి, నాగలితో దుక్కిదున్నారు.

































No comments :

No comments :