November 14, 2012
హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారింది : చంద్రబాబు
రంగారెడ్డి, నవంబర్ 14 : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా
మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 40 వ రోజు పాదయాత్రలో భాగంగా
బుధవారం ఉదయం కంకల్లోని ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమ హయాంలో వేసిన రోడ్లే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వం రోడ్లు వేయలేదని, ఆ నిధులన్నీ దోచేశారని
మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు19 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
2 comments :
బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?see http://kalkiavataar.blogspot.in/
బాగుంది. కల్కి ఎవరంటారు? షర్మిలా, జగనా?
Post a Comment