November 14, 2012

హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారింది : చంద్రబాబు



రంగారెడ్డి, నవంబర్ 14 : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 40 వ రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం ఉదయం కంకల్‌లోని ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ హయాంలో వేసిన రోడ్లే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వం రోడ్లు వేయలేదని, ఆ నిధులన్నీ దోచేశారని మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు19 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.
2 comments :

2 comments :

Manavu said...

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?see http://kalkiavataar.blogspot.in/

Anonymous said...

బాగుంది. కల్కి ఎవరంటారు? షర్మిలా, జగనా?