October 2, 2012
బెంగుళూర్ చేరుకున్న బాబు -Day 1
TDP అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహాత్మా గాంధీ జయంతి సంధర్బంగా ఈ ఉదయం సికింద్రాబాద్ ఎంజీరోడ్డులోని గాంధీజీ విగ్రాహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అతని త్యాగం, జీవిత కథ మొత్తం ప్రపంచనికి ఆదర్శమని చెప్పారు.అంతకు ముందు హిందూపూర్ నుండి పాదయాత్రను పురస్కరించుకోని ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులను అర్పించారు.అతని వెంట భార్య భువనేశ్వరి మరియు కుమారుడు లోకేష్
ఉన్నారు.ఆ తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బెంగుళూర్ చేరుకున్న బాబు
కుటుంబానికి అక్కడి ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఘనంగ స్వాగతం పలికారు.
Chandrababu reaches Bangalore - Tv9
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment