April 29, 2013
విశాఖలో ఎన్టీఆర్ స్మారక రక్తనిధి ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

రక్తనిధి ఏర్పాటుకు సింబయాసిస్ సీఈవో నరేశ్ కుమార్ రూ.10 లక్షలు, ఆయన మిత్రులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, కోడెల శివప్రసాద్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:54 AM