August 30, 2013
విభజించు-పాలించు సూత్రానికి కేంద్రం శ్రీకారం : పయ్యావుల

అసెంబ్లీలో తీర్మానంపై ప్రజల పక్షాన నిలబడి ఓటేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర చారిత్రక అవసరమన్నారు. యాత్రకు ఇప్పుడు సరైన సమయం కాదని బాబుకు చెప్పానని, కాంగ్రెస్, వైసీపీ అల్లర్లకు కాచుకుని కూర్చున్నారని పయ్యావుల తెలిపారు.
Posted by
arjun
at
12:42 AM