April 29, 2013
సింహాచలేశునికి పూజలు, కప్ప స్తంభం ఆలింగనం
అప్పన్న సన్నిధిలో చంద్రబాబు, బాలకృష్ణ
తదుపరి గర్భాలయంలో అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆస్థాన మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
Posted by
arjun
at
6:48 AM