May 27, 2013
యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు
విద్యుత్ సమస్యలతో పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వ్యవసాయం దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. 'అమ్మ హస్తం' మొండి హస్తం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు.పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు నిండు మనసుతో సహకరించారని ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం అన్నారు.
Posted by
arjun
at
3:37 AM