April 23, 2013
కాంగ్రెస్లో ఉంటే జైలుకెళ్లేవాడినే : మాగంటి బాబు

అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బయ్యారం, ఓబుళాపురం గనులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి వైఎస్ కుటుంబం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిందన్నారు.
Posted by
arjun
at
1:12 AM