April 19, 2013
పేద బ్రాహ్మణులకు రూ.వెయ్యి పింఛను
'ఆయుష్మాన్భవ' ప్రకటించిన బాబు
హైదరాబాద్ అలాగే..అర్చకుల పదవీవిరమణ వయసును పెంచుతామని చంద్రయ్యపాలెంలో తనను కలిసిన
రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల
ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు; ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
బ్రాహ్మణులు సైతం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, నాయకులుగా ఎదగాలని
కోరారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టే ఆ లోచన
ఉందని చెప్పారు.
Posted by
arjun
at
7:24 AM