April 7, 2013
బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేకనిధి

.
తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే అండగా ఉంటామన్నారు. దీనిపై చం ద్రబాబు మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలన్నీ పురోహితుల వల్లే నడుస్తున్నాయని, పెద్ద ఎత్తున ఆ దాయం కూడా లభిస్తున్నదన్నారు. అటువంటి పురోహితులు కష్టాల పాలవడం విచారకరమన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామి ఇచ్చారు. జిల్లాకొక వసతి గృహం ఏర్పాటు చేసి ఇళ్ళు, ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసి బాగోగులు పట్టించుకుంటామని చెప్పారు. తదుపరి పురోహితులు ఆశీర్వచనం పలికి దుశ్శాలువ కప్పారు.
Posted by
arjun
at
9:09 AM