March 29, 2013
దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించిన లోకేష్

కాగా తొమ్మిది మంది నేతల ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, వారికి తక్షణం వైద్య సహాయం అవసరమని వైద్యులు సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష విరమించేదిలేదని, వైద్య చికిత్స అవసరం లేదని నేతలు తేల్చి చెప్పారు.
Posted by
arjun
at
7:32 AM