March 22, 2013
సినీనటుడు బాలకృష్ణ జిల్లాకు రాక

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తునిలో మిత్రుడి ఇంట్లో బాలకృష్ణ మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం పాయకరావుపేట నియోజకవర్గంలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో టీడీపీ నాయకులు, ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి బహిరంగసభలో మాట్లాడతారు. అనంతరం విశాఖ విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ వెళతారని బాలకృష్ణ మిత్రుడు, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ జహీరుద్దీన్ జిలానీ చెప్పారు.
Posted by
arjun
at
7:41 AM