April 14, 2013
ఉద్యమం పేరుతో కోట్లు దోచుకున్న కోదండరాం : మోత్కుపల్లి

అంబేద్కర్ జయంతి సభలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తాము వ్యతిరేకం కాదని మోత్కపల్లి చెప్పారు. మాదిగ, మాలల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
4:01 AM