April 26, 2013
పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

ముగింపు సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఎన్.టి. రామారావు, ఎర్రన్నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ ముగింపు సభలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు వెల్లడించనున్నారు.
Posted by
arjun
at
7:42 AM