February 25, 2013
పాదయాత్రలో పూలవర్షం

. అశేష జనవాహిని నడుమ సాగుతున్న ఈ యాత్రలో అధినేత తీరు అందరినీ ఆకర్షిస్తుందన్నారు. చంద్రబాబు అభాగ్యుల కన్నీరు తుడుస్తూ భవితపై భరోసా కల్పిస్తున్నారన్నారు. రాత్రి సమయాలలో గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా జననేతకు అభివాదాలు పలుకుతున్నారన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ లక్ష్యసాధన కోసం కదంతొక్కుతున్న కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.
Posted by
arjun
at
5:29 AM